Thursday, May 27, 2010

ఒక పక్క సామాన్యులు బతకలేని స్థితి

రోజు రోజుకి బతకడం కష్టమైపోతుంటే . . .
ఈ రాజకీయనాయకుల గొడవేమిటో అర్ధం కావట్లేదు.
అన్ని పార్టీల నాయకులు అని చెప్పుకునే దొంగ సచ్చినోళ్ళ మీద. . .
తలా ఒక బాంబు వేస్తె సగం దరిద్రం వదులుతుంది.
ప్రజల గోడు పట్టదు కానీ రాజకీయాలు కావాలి. మొత్తంగా స్వార్ధం అనే చీము మాత్రమే వాళ్ళ వంటి నిండా, నిలువెల్లా ప్రవహిస్తోంది.
కడుపుకి ఏమి తింటున్నారో అర్ధం కావట్లేదు.
రాజకీయనాయకులం అని చెప్పుకునే గాడిదలు (సారీ వాటితో కూడా పోల్చకూడదు. అక్కడ ఏమి పదం వాడాలో తెలియక అలా వాడాను. గాడిదలు మీ పేరు వాడినందుకు నన్ను క్షమించండి . ) చేసే ఒక్కో పని ప్రజల మీద ఎంత భారం పడుతుందో ఆలోచిస్తున్నారా?
ఎంత కోపంగా ఉందంటే. అన్ని భాషల్లో ఉన్న తిట్లు నేర్చుకుని ఒక్కోకదిని నిల్చో పెట్టి తిట్టాలని ఉంది.
వీళ్ళకి సామాన్యుల గురించి పట్టదు.
వాళ్ళు తిరగడానికి లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు.
పందికొక్కుల్లా బలుస్తున్నారు. వాళ్ళు , వాళ్ళ కుటుంబాలు బాగుంటే చాలు.
పిచ్చి వెధవలు.
వీళ్ళందరి బుర్రలు బాగుపడాలని దేవుడిని కోరుకుంటే. . . ఆ దేవుడే మాయమైపోతాడు వీళ్ళకి భయపడి.
అందుకే రాజకీయ నాయకుడు ఎక్కడుంటే అక్కదట భూమి బద్దలైపోయి వాళ్ళని తనలో కలుపుకుంటే బాగుండు.
అమ్మా భూమాత వాళ్ళని ఎన్నాళ్ళు భరిస్తావు తల్లీ.
కలిపేసుకో నీలో.
అప్పుడే సామాన్యులమైన మేము ప్రశాంతంగా బతకగలం తల్లీ.

1 comment:

Padmarpita said...

నిజమే....బాగ చెప్పారు:)

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం